Pages

Hot Summer Sales And News

Tuesday, 7 April 2020

కరోనా: లాక్‌డౌన్‌పై స్పందించిన కేంద్రం.. ఇంటిపనులు రాజ్‌నాథ్‌కు.. మిగతావన్నీ మోదీనే..

ఇండియాలో కొవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వరకు మొత్తం 4421 పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో 114మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 325 మందికి వ్యాధి నయమైంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో అనుమానితుల్ని క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా వైరస్ ఉధృతి తగ్గకపోగా, ప్రధాని మోదీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment