న్యూయార్క్: భయానక కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అల్లకల్లోలానికి గురి చేస్తోన్న నేపథ్యంలో.. పరిస్థితులను మెరుగుపర్చడానికి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీదే పూర్తిగా ఆధారపడ్డారు. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లొరోక్విన్ను తమకు సరఫరా చేయాలంటూ రెండురోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించిన ఆయన స్వరంలో మార్పు కనిపించింది.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
No comments:
Post a Comment