Tuesday, 3 March 2020

అంతర్జాతీయ కోర్టుకు చేరిన అమరావతి - రైతుల పిటిషన్

అమరావతి నుంచి ఏపీ రాజధానిని విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ కొన్నిరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న స్ధానిక రైతులు ఇప్పుడు హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. అమరావతి నుంచి రాజధాని తరలింపు పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని రైతుల తరఫున అమెరికా ఎన్నారై ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అమరావతి మరోసారి అంతర్జాతీయంగా వార్తలకెక్కింది
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour