దేశ రాజధానిలో దుండగులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత ఆదిర్ రంజన్ చౌదరి ఆఫీసు వద్ద బీభత్సం సృష్టించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు వచ్చిన నలుగురు.. చౌదరి గురించి ఆరా తీశారు. తర్వాత అక్కడున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తర్వాత ఆఫీసు కార్యాలయం ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఘటనపై ఆదిర్ రంజన్ చౌదరి సిబ్బంది
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

Nice
ReplyDelete