Tuesday, 3 March 2020

నెంబర్ 7: ఇటలీ పర్యాటకుడి భార్యకు కరోనా వైరస్.. పెరుగుతోన్న వైరస్ కేసులు..

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి. మంగళవారం ఇటలీ పర్యాటకుడికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్దారించగా.. అతని భార్యకు కూడా వైరస్ వచ్చిందని వైద్యులు ధ‌ృవీకరించారు. వైరస్ లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు.. వైద్యులు జైపూర్ ఆస్పత్రిలో పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చిందని తేలింది. అయితే పర్యాటకుడి సాంపిల్ పుణలోని ఎన్ఐవీకి పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఆ నివేదిక
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour