Friday, 21 February 2020

ఉత్తరప్రదేశ్‌లో బయటపడ్డ బంగారు గని.. రూ.12లక్షల కోట్ల నిక్షేపాలు..

ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలో ప్రభుత్వం భారీ బంగారు నిక్షేపాలను గుర్తించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా,ఉత్తరప్రదేశ్ డైరెక్టోరేట్ ఆఫ్ జియోలాజీ & మైనింగ్ అధికారుల అంచనా ప్రకారం.. సోనభద్ర జిల్లాలోని సోన్ పహాడి-హర్ది గ్రామాల మధ్య 3వేల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలను వేలం వేయడం ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wxvc3v

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour