న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు సోమవారం రానున్నారు. నేరుగా అహ్మదాబాద్లో ఆయన విమానం ల్యాండ్ అవుతుంది. ఇక మంగళవారం ఢిల్లీకి వచ్చిన సందర్భంలో ప్రధాని మోడీతో హైదరాబాద్ హౌజ్లో ట్రంప్ బిజీగా సమావేశం కానుండగా... అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మాత్రం మరోచోట బిజీగా గడుపుతారు. ఇంతకీ ఆ చోటు ఏంటి..?
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32faRvI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment