Friday, 21 February 2020

ఢిల్లీ స్కూలుకు మెలానియా ఎందుకు వెళ్లాలనుకుంటోందో తెలుసా..?

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు సోమవారం రానున్నారు. నేరుగా అహ్మదాబాద్‌లో ఆయన విమానం ల్యాండ్ అవుతుంది. ఇక మంగళవారం ఢిల్లీకి వచ్చిన సందర్భంలో ప్రధాని మోడీతో హైదరాబాద్ హౌజ్‌లో ట్రంప్ బిజీగా సమావేశం కానుండగా... అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మాత్రం మరోచోట బిజీగా గడుపుతారు. ఇంతకీ ఆ చోటు ఏంటి..?

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32faRvI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour