Saturday, 22 February 2020

ట్రంప్ పర్యటన : మోదీపై కాంగ్రెస్ సెటైరికల్ పోస్టర్.. మామూలుగా లేదుగా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24,25 తేదీల్లో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా స్టేడియం వరకు ట్రంప్,మోదీ కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు లక్ష మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ట్రంప్‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VewoTY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour