అమెరికాలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే డ్రగ్స్ లో ప్రాణాంతక జైలజైన్ అనే మత్తుపదార్థం ఉంది. దీనికి బానిసలైన వారి ఇది భయంకరమైన ప్రభావం చూపుతుంది. జైలజైన్ అనే మందును ఆవులు గుర్రాల్లో ఉద్రేకాన్ని తగ్గంచేందుకు వాడుతారు. ఈ మత్తు పదార్థాన్ని ట్రాంక్ అని కూడా పిలుస్తారు. ఇది నిషేధిత జాబితాలో లేకపోవడంతో విచ్చలవిడిగా వాడుతున్నారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/7IirLVo
https://ift.tt/5q8ZQvT
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment