Monday, 15 May 2023

కర్ణాటక: కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని అందించిన వ్యూహకర్తలు ఎవరు?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు క్రెడిట్ అంతా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా సమన్వయంలోని వ్యూహాత్మక బృందానికి దక్కింది. ఈ ఎన్నికల వ్యూహ రచన బృందంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఉన్నారు. వీరితో పాటు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/M5hLoD4
https://ift.tt/qbCQGL4

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour