ముంబై: ఇటీవల కాలంలో కొంతమంది నేటి తరం యువత ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండాలని చూస్తున్నారు. ఇలా కొందరు పిచ్చి పనులు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా, ఓ యువ జంట స్కూటర్పై వెళుతూనే స్నానం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. స్కూటీపైనే వాటర్ బకెట్, మగ్ తెచ్చుకుని స్నానం చేశారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/WdL5z9R
https://ift.tt/wzBgrJE
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment