Thursday, 18 May 2023

గవర్నర్‌ను కలిసిన సిద్దరామయ్య, డీకే శివకుమార్: 20న కొత్త ప్రభుత్వ ఏర్పాటు, కేసీఆర్‌కు ఆహ్వానం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలు చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్ చందర్ గెహ్లాట్.. సిద్దరామయ్యను ఆహ్వానించారు. గురువారం కాంగ్రెస్ నేతలు సీఎల్పీ నేతగా సిద్దరామయ్యను ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్‌ను కలిసేందుకు సిద్దరామయ్య, టీపీసీసీ చీఫ్ డీకే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dSgh1XE
https://ift.tt/wzBgrJE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour