బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలు చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్ చందర్ గెహ్లాట్.. సిద్దరామయ్యను ఆహ్వానించారు. గురువారం కాంగ్రెస్ నేతలు సీఎల్పీ నేతగా సిద్దరామయ్యను ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ను కలిసేందుకు సిద్దరామయ్య, టీపీసీసీ చీఫ్ డీకే
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dSgh1XE
https://ift.tt/wzBgrJE
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment