యూపీఎస్సీ ఫలితాల్లో తప్పులు దొర్లాయి. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు యువతులకు ఒకే రూల్ నంబర్ తో పాటు ఒకే ర్యాంక్ వచ్చింది. దీంతో వీరి ఫలితాలపై ప్రతిష్టంభన నెలకొంది. దేవాస్ జిల్లాకు చెందిన అయాషా ఫాతిమా(23), అలీరాజ్పూర్ జిల్లాకు చెందిన అయాషా మక్రానీ(26) సివిల్స్ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DGE90FO
https://ift.tt/cjQqW3y
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment