ఈ నెల 28న దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నిర్వహించాలని విపక్షాలు చేసిన డిమాండ్ ను కేంద్రం పట్టించుకోలేదు. ప్రధాని చేతుల మీదుగా పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేసింది. కనీసం ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/rLqdhI4
https://ift.tt/cjQqW3y
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment