Thursday, 25 May 2023

పార్లమెంట్ ఓపెనింగ్ కు హాజరుపై టీడీపీ మల్లగుల్లాలు ! విపక్షాలకు సాయిరెడ్డి చురకలు !

ఈ నెల 28న దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నిర్వహించాలని విపక్షాలు చేసిన డిమాండ్ ను కేంద్రం పట్టించుకోలేదు. ప్రధాని చేతుల మీదుగా పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేసింది. కనీసం ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/rLqdhI4
https://ift.tt/cjQqW3y

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour