తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు మూడు ధఫాలుగా పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సైల నియామకం చేపట్టింది. పోలీసుల నియామకమే కాకుండా శాంతిభద్రతలకు సంబంధించి అధునాత టెక్నాలిజితో నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం అధునాతన సౌకర్యాలతో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ANXktOK
https://ift.tt/Ek5aNBq
No comments:
Post a Comment