కింగ్ చార్లెస్కు మే 6న పట్టాభిషేకం జరగబోతోంది. వెస్ట్మినిస్టర్ అబేలో కిరీటాన్ని ధరించబోతున్న 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు. 2022 సెప్టెంబరులో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్ రాజు అయ్యారు. రాజు ఏం చేస్తారు? బ్రిటన్ అధిపతి రాజే. అయితే, ఆయన అధికారాలు నామమాత్రమైనవి. రాజకీయంగా ఆయన తటస్థంగా ఉంటారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/B5CnU3N
https://ift.tt/C8OEdXM
No comments:
Post a Comment