మహారాష్ట్రలో గతేడాది అధికార పార్టీ శివసేనలో తలెత్తిన తిరుగుబాటులో ఆ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేను వ్యతిరేకిస్తూ ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో శివసేన మరో గ్రూపు ఏర్పడింది. ఈ గ్రూపు బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో పార్టీని ధిక్కరించి వేరు కుంపటి పెట్టుకున్న సీఎం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/mS3pcvk
https://ift.tt/oVIhW6p
No comments:
Post a Comment