వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకొనేందుకు ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటుగా పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ ఓట్ బ్యాంక్ ను ఓన్ చేసుకొనేందుకు ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు. ఇక, టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా మారుతున్న వేళ గోదావరి జిల్లాల కేంద్రంగా కొత్త సమీకరణాల
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ULjBQmt
https://ift.tt/oVIhW6p
No comments:
Post a Comment