Wednesday, 10 May 2023

పవన్ పై పోటీకి వైసీపీ అభ్యర్ధి సిద్దం - సీఎం జగన్ మార్క్ రాజకీయం..!?

వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకొనేందుకు ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటుగా పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ ఓట్ బ్యాంక్ ను ఓన్ చేసుకొనేందుకు ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు. ఇక, టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా మారుతున్న వేళ గోదావరి జిల్లాల కేంద్రంగా కొత్త సమీకరణాల

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ULjBQmt
https://ift.tt/oVIhW6p

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour