Wednesday, 10 May 2023

నేను వస్తున్నానని తెలిసి రాత్రికి రాత్రి - పవన్ కల్యాణ్..!!

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు జనసేన అండగా నిలుస్తుందని జనసేనాని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. దెబ్బ తిన్న ప్రతీ గింజకు ప్రభుత్వం పరిహారం చెల్లించేవరకూ పోరాడతామని స్పష్టం చేసారు. ప్రతిపక్ష పార్టీలు వస్తే గానీ ధాన్యం కొనరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు గోతాలు కూడా ఇవ్వని ప్రభుత్వం తాను వస్తున్నానని తెలిసి రాత్రికి కొనుగోలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/3FrWXho
https://ift.tt/oVIhW6p

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour