Pages

Hot Summer Sales And News

Friday, 12 May 2023

సీఎం కుర్చీపై అప్పుడే కర్చీఫ్..!!

బెంగళూరు: అత్యంత ఉత్కంఠత రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రారంభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. జనతాదళ్ (సెక్యులర్) ఫర్వాలేదనిపించుకుంటోంది. ప్రారంభంలో ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చనే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/d5WcqVE
https://ift.tt/lXhFScr

No comments:

Post a Comment