కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలను చూసి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేసింది. కర్ణాటకలో ముందే చేతులెత్తేసిన జేడీఎస్ కుమారస్వామి;
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/X6ThYzm
https://ift.tt/lXhFScr
No comments:
Post a Comment