కింగ్ చార్లెస్కు మే 6న పట్టాభిషేకం జరగబోతోంది. వెస్ట్మినిస్టర్ అబేలో కిరీటాన్ని ధరించబోతున్న 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు. 2022 సెప్టెంబరులో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్ రాజు అయ్యారు. రాజు ఏం చేస్తారు? బ్రిటన్ అధిపతి రాజే. అయితే, ఆయన అధికారాలు నామమాత్రమైనవి. రాజకీయంగా ఆయన తటస్థంగా ఉంటారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/B5CnU3N
https://ift.tt/C8OEdXM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment