Friday, 5 May 2023

కింగ్ చార్లెస్ పట్టాభిషేకం: రాజు ఏం చేస్తారు?

కింగ్ చార్లెస్‌కు మే 6న పట్టాభిషేకం జరగబోతోంది. వెస్ట్‌మినిస్టర్ అబేలో కిరీటాన్ని ధరించబోతున్న 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు. 2022 సెప్టెంబరులో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్‌ రాజు అయ్యారు. రాజు ఏం చేస్తారు? బ్రిటన్‌ అధిపతి రాజే. అయితే, ఆయన అధికారాలు నామమాత్రమైనవి. రాజకీయంగా ఆయన తటస్థంగా ఉంటారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/B5CnU3N
https://ift.tt/C8OEdXM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour