Friday, 5 May 2023

ఏపీ రాజకీయాలపై మాట్లాడే అర్హత తెలంగాణా మంత్రులకు లేదు: ఏపీ మంత్రి సంచలనం

టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ పాలనపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిష్కారం కాకుండా ఉన్న అనేక సమస్యలపై తమదైన శైలిలో తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఏపీలో రోడ్లు, ఏపీలో పెండింగ్లో ఉన్న పోలవరం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/RFH2D6w
https://ift.tt/C8OEdXM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour