బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు.. తమ ప్రచార ఉధృతిని పెంచాయి. విజయం సాధించడానికి నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. సోమవారం సాయంత్రం నాటికి ఎన్నికల ప్రచారానికి తెర పడబోతోంది. దీనితో- భారతీయ జనతా
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9voApFB
https://ift.tt/Ek5aNBq
No comments:
Post a Comment