తిరువనంతపురం: కేరళలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పలువురు పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో అందులోని 15 మంది మరణించారు. ఈ విషాద ఘటన మలప్పురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మలప్పురం జిల్లా తానూర్లోని తూవల్ తీరం టూరిస్ట్ వద్ద రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు ఆరుగురిని రక్షించినట్లు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/JqL1Wmj
https://ift.tt/FLNZD8T
No comments:
Post a Comment