కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ రోజు (శుక్రవారం) సీబీఐ ఎదుట హాజరు కానున్నారు. నేడు జరిగే విచారణ కీలకం కానుంది. ఇప్పటికే ఈ కేసులో అవినాశ్ ఆరు సార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే, తనకు ముందస్తు షెడ్యూల్లో భాగంగా ఇతర
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/4oUQSmL
https://ift.tt/wzBgrJE
No comments:
Post a Comment