బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలు చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్ చందర్ గెహ్లాట్.. సిద్దరామయ్యను ఆహ్వానించారు. గురువారం కాంగ్రెస్ నేతలు సీఎల్పీ నేతగా సిద్దరామయ్యను ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ను కలిసేందుకు సిద్దరామయ్య, టీపీసీసీ చీఫ్ డీకే
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dSgh1XE
https://ift.tt/wzBgrJE
No comments:
Post a Comment