Tuesday, 2 May 2023

రెండు భారీ ప్రాజెక్టులకు జగన్ శంకుస్థాపన

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవ్వాళ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఇదివరకే వెలువడింది. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఉదయం 8 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/zFYOoI0
https://ift.tt/VGtRAg6

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour