హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఉదయం 8.10 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు ఆయన చేరుకుంటారు. తిరిగి పది నిమిషాల్లోనే ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతోపాటు విశాఖపట్నం వెళ్లనున్నారు. బుధవారం విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం జగన్, గౌతమ్ అదానీ పాల్గొంటారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/yJvnNBK
https://ift.tt/VGtRAg6
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment