కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలను చూసి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేసింది. కర్ణాటకలో ముందే చేతులెత్తేసిన జేడీఎస్ కుమారస్వామి;
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/X6ThYzm
https://ift.tt/lXhFScr
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
కరోనా వైరస్ ప్రభావం అటు ఐటీ ఉద్యోగుల మీద తీవ్రంగా పడుతుంది . కొత్త ప్రాజెక్టులు లేక, పాత ప్రాజెక్టులు క్లియరెన్స్ కాక ఐటీ ఉద్యోగులకు వారి జ...
-
బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలోని క్వారంటైన్ లో ఉన్న 59 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసింది....
-
అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎంతో సాహసోపేతంగా పనిచేస్తున్నారని జనసేన అధినే...
-
కరోనా వైరస్ సృష్టిస్తోన్న బీభత్సంతో భయాందోళన నెలకొంది. కానీ కొందరు మాత్రం నోరు పారేసుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవీలో ఉంటూ.. కామెంట్లు చేస్...
-
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికి దేశ వ్యాప్తంగా 4917 కేసులు నమోదు అయ్యాయి . ఇక దీనిని బట్టి ఎంతలా విజృంభిస...
-
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను ముగియడానికి కౌంట్డౌన్ ఆరంభమైంది. ముందుగా నిర్దేశిం...
-
రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర హోదా కూడా తొలగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా అక్కడి నేతలతో చర్చలకు సిద్ధం అవుతుం...
-
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించింది. సెప్టెంబర్ 10 నుండి ఏడాది కాలపరిమితి ఎఫ్డీపై సీ...

No comments:
Post a Comment