రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర హోదా కూడా తొలగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా అక్కడి నేతలతో చర్చలకు సిద్ధం అవుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఈ నెల 24న ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్కు చెందిన అఖిలపక్ష నేతల్ని చర్చలకు ఆహ్వానించారు. అయితే ఈ చర్చల్లో తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వడంపై మాట్లాడతారా లేక ఎన్నికలపై చర్చిస్తారా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vG2JkX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment