Friday, 19 May 2023

బరాక్ ఒబామా రాకపై నిషేధం: ఇక ఆ దేశంలో అడుగు పెట్టలేరు

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య 15 నెలలుగా హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధానికి అంతు ఉండట్లేదు. ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. రష్యన్ సైనికులు సహా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇన్ని

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/5y6KV8P
https://ift.tt/XGi2nc7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour