Friday, 19 May 2023

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు: 20న ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ దిగ్గజం దివంగత నందమూరి తారక రామారావు(NTR) శత జయంతి వేడుకల సందర్భంగా మే 20వ తేదీన కూకట్‌పల్లి కైత్లాపూర్ మైదానంలో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు పోలీసులు ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/8O4wISQ
https://ift.tt/XGi2nc7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour