Thursday, 18 May 2023

వాలంటీర్ల సేవలకు ప్రత్యేక గుర్తింపు - సీఎం జగన్ కీలక నిర్ణయం..!!

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారింది. ప్రతీ ఇంటికి సేవలు అందించటంలో వీరి పాత్ర ప్రముఖంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. పెన్షన్ మొదలు ప్రభుత్వ సేవలు అందించటంలో వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని సీఎం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/FnUsmId
https://ift.tt/wzBgrJE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour