Thursday, 18 May 2023

2008 డీఎస్సీ: కేసీఆర్ వారంలో ‘న్యాయం చేస్తా’ అన్నారు, ఏడేళ్లయినా పోస్టింగులు రాలేదు. ఎందుకు?

‘‘మీకు అన్యాయం జరిగింది. వెంటనే సమస్య ఏమిటో తెలుసుకుంటా. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులకు చెబుతున్నా.’’ - 2008 డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు 2016 జనవరి 3న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో ఇచ్చిన హామీ ఇది. అంతకుముందు 2015 నవంబరులో వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్‌లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/a560fhJ
https://ift.tt/wzBgrJE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour