Wednesday, 3 May 2023

ప్రధాని మోడీపై వ్యాఖ్యలు: ఖర్గే కుమారుడికి ఈసీ నోటీసులు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మరో వారంలో ఎన్నికలు జరగనుండగా.. రాజకీయ పార్టీలన్నీ వాడీవేిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దీంతో విమర్శలు మరింత వేడిపుట్టిస్తున్నాయి. కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/YAHIogD
https://ift.tt/lc1NZTP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour