ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలోని చురాచాంద్పూర్ జిల్లా అల్లర్లతో అట్టుడుకుతోంది. పరిస్థితి నివురుకప్పిన నిప్పులా ఉండటంతో పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. జిల్లా వ్యాప్తంగా పబ్లిక్ కర్ఫ్యూ విధించారు. కంగ్వాల్, టుయుబాంగ్, చురచంద్పూర్ సబ్ డివిజన్లకు ప్రత్యేకంగా ఈ ఉత్తర్వు జారీ చేశారు. మణిపూర్లోని 8 జిల్లాల్లో కర్యూ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/BMaUvdi
https://ift.tt/lc1NZTP
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment