Wednesday, 3 May 2023

అట్టుడుకుతున్న మణిపూర్: 8 జిల్లాల్లో కర్ఫ్యూ, మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలోని చురాచాంద్‌పూర్ జిల్లా అల్లర్లతో అట్టుడుకుతోంది. పరిస్థితి నివురుకప్పిన నిప్పులా ఉండటంతో పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. జిల్లా వ్యాప్తంగా పబ్లిక్ కర్ఫ్యూ విధించారు. కంగ్వాల్, టుయుబాంగ్, చురచంద్‌పూర్ సబ్ డివిజన్‌లకు ప్రత్యేకంగా ఈ ఉత్తర్వు జారీ చేశారు. మణిపూర్‌లోని 8 జిల్లాల్లో కర్యూ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/BMaUvdi
https://ift.tt/lc1NZTP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour