Wednesday, 26 April 2023

YS Viveka Case: అవినాష్ ఆరోపణలపై సీబీఐ కీలక అడుగు - నేడు తేలిపోతుందా..!?

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు అవినాష్ లక్ష్యంగా కేసు నడుస్తున్నట్లు కనిపించింది. ఇప్పుడు సీబీఐ అవినాష్ ఆరోపణల ఆధారంగా విచారణ లో ముందుకు సాగుతోంది. వైఎస్ సునీత..రాజశేఖర రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ్‌తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నిస్తోంది. ఇదే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/a2F0KWc
https://ift.tt/DQlVTdS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour