Wednesday, 26 April 2023

కాపు రిజర్వేషన్లపై హైకోర్టు కీలక సూచన - ఒత్తిడి తెండి..!!

కాపు రిజర్వేషన్ల పై కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలను ఉపసంహరించుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని హైకోర్టు సూచించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల (ఈడబ్ల్యూఎ్‌స)కు కేటాయించిన 10శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతంకోటా అమలు కోసం దాఖలైన వ్యాజ్యాల విచారణ వేళ హైకోర్టు ఈ సూచన చేసింది. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో రిజర్వేషన్‌ అమలును

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/q29YfvZ
https://ift.tt/DQlVTdS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour