Monday, 24 April 2023

Sudan: ఐదుగురి భారతీయులను రక్షించిన ఫ్రెంచ్ దళాలు..

సూడాన్‌లో యుద్ధంలో చిక్కుకుపోయిన భారత పౌరులను తిరిగి తీసుకురావడానికి భారత్ ‘ఆపరేషన్ కావేరీ' ప్రారంభించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం తెలిపారు. యుద్ధంలో చిక్కుకున్న సూడాన్‌లో చిక్కుకుపోయిన తమ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారతదేశం ‘ఆపరేషన్ కావేరి' ప్రారంభించిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్‌కు చేరుకున్నారని మరికొంత మంది మార్గ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/pxcw3M0
https://ift.tt/vC5rXnA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour