Monday, 24 April 2023

ఆంధ్రప్రదేశ్: తీర ప్రాంతాలలో పోర్టుల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి?

ఏపీ అభివృద్ధికి అవకాశం కల్పించే అంశాల్లో తీర ప్రాంతం ప్రధానమైనది. 974 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉండటంతో దానిని వనరుగా మార్చుకోవాలనే ఆలోచన చాలాకాలంగా ఉంది. కానీ, గడిచిన రెండు దశాబ్దాల్లో కొత్త పోర్టుల నిర్మాణంపై పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/JkWuHmU
https://ift.tt/4HT65zb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour