Tuesday, 25 April 2023

కేజీ గంజాయి అక్రమ రవాణా: భారత సంతత వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్

సింగపూర్: భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది. ఈ తెల్లవారు జామున ఆయనకు మరణశిక్షను అమలు చేసింది. ఛాంగీ సెంట్రల్ జైలులో ఉరిశిక్షను అమలు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో స్వయంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నప్పటికీ.. సింగపూర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా క్షమాభిక్ష పెట్టడానికి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/LmGPEIt
https://ift.tt/DQlVTdS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour