Tuesday, 25 April 2023

ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ-ఏడుగురు ఐపీఎస్ ల సహా 70 మందికి స్ధాన చలనం..

ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులను తాజాగా భారీ ఎత్తున బదిలీ చేసింది. ఇప్పుడు డీఎస్పీలకు సైతం స్ధాన చలనం కల్పించింది. రాష్ట్రంలో ఒకేసారి ఏకంగా 70 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వారితో పాటు ఏడుగురు ఐపీఎస్ లు కూడా ఈసారి బదిలీ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/tJf8ZLn
https://ift.tt/DQlVTdS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour