Wednesday, 19 April 2023

ప్రధాని మోడీతో యాపిల్ సీఈవో భేటీ: థ్యాంక్సంటూ టిమ్ కుక్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ దిగ్గజ సంస్థ యాపిల్ సీఈవో టిమ్‌కుక్(Tim Cook) బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వివిధ రంగాల్లో సాంకేతికత ప్రభావంతోపాటు దేశంలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలను ప్రధానితో చర్చించారు. ఈ భేటీపై ఇరువురు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వివిధ అంశాలతోపాటు భారత్‌లో సాంకేతికత పరంగా చోటు చేసుకుంటున్న

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/B5tXHWM
https://ift.tt/5vuc6nV

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour