Wednesday, 19 April 2023

మెడికో ప్రీతి మృతి కేసు: నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరు

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించి మెడికో విద్యార్థి ప్రీతి మృతి(ఆత్మహత్య) కేసులో నిందితుడు డాక్టర్ సైఫ్‌కు బెయిల్ మంజూరైంది. సైఫ్‌కు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర. రూ. 10 వేల రూపాయల ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. 16 వారాల పాటు ప్రతి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/V9z4kcJ
https://ift.tt/5vuc6nV

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour