Thursday, 20 April 2023

నిమిషాల్లో సరకులను డెలివరీ చేసే బ్లింకిట్‌లో సమ్మె ఎందుకు?

ఇంట్లో కావాల్సిన సరకులు, నిత్యావసరాలను నిమిషాల్లోనే అందించే బ్లింకిట్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా సమ్మె బాట పడుతున్న బ్లింకిట్ డెలివరీ సిబ్బంది సంఖ్య పెరుగుతోంది. ఈ సమ్మెకు ఇటీవల సంస్థ తీసుకున్న నిర్ణయమే కారణం. ఒక డెలివరీపై సిబ్బందికి సంస్థ రూ.25 పేమెంట్ ఇచ్చేది. దాన్ని రూ.15కు తగ్గించారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/zwg6nir
https://ift.tt/oPFKcmT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour