టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఇప్పటికీ ఎన్నికల్లో పోటీకి సిద్దమేనని ప్రకటించారు. నరసరావుపేటలో స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. కడప..కర్నూలు జిల్లాకు చెందిన వారికి ఇస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. తన కుమారుడుకు సీటు ఇవ్వాలని కోరారు. తన కుటుంబంలో రెండు సీట్లు ఇస్తే తాను పోటీ
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Wwxy5sH
https://ift.tt/oPFKcmT
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment