Sunday, 9 April 2023

విదేశీ పర్యటనకు వైఎస్ జగన్

అమరావతి: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరిక లేని షెడ్యూల్‌ను గడుపుతున్నారు. ఎన్నికల దిశగా పార్టీ క్యాడర్‌ను సంసిద్ధులను చేయడానికి ఇటీవలే ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. `మా నమ్మకం నువ్వే జగన్..` అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/b2n9FvZ
https://ift.tt/NjlJRBg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour