ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఈ రోజు, రేపు ఎండ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఎండలకు తోడు వడగాలులు ప్రతాపం చూపిస్తాయని వెల్లడించింది. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో ఆరు జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే మండలాలను ప్రకటించింది. ముఖ్యంగా వ్రుద్దుల విషయంలో అప్రమత్తంగా
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kNbQMSn
https://ift.tt/NjlJRBg
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment